srikantha chary mother fire on trs govt

  • 6 years ago
తెలంగాణ అవతరణ దినోత్సవంలో అమరుల త్యాగాలు వెలవెలబోయాయి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతచారిని స్మరించుకోలేని దౌర్భాగ్యానికి దిగజారారు యాదాద్రి- భువనగిరి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు. అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరైన అమరుడు శ్రీకాంతచారి తల్లికి ఛేదుఅనుభవం ఎదురైంది. తనను సన్మానిస్తున్న అధికారులను తిరస్కరించింది. అమరులను స్మరించుకోలేని సన్మానసభ అవసరం లేదంటూ కన్నీళ్ళపర్యంతమైంది. ప్రజాప్రతినిధులను, అధికారులను, ప్రభుత్వాన్ని ఎండగట్టింది. ఆ దృశ్యాలు మీకోసం..

Category

🗞
News