వీళ్లా ప్రజాప్రతినిధులు...నోటికి ఏది వస్తే అది వాగుతారా?

  • 6 years ago
The devastating floods in Kerala are the result of cow slaughter in the state, a BJP lawmaker in neighbouring Karnataka has said in an outrageous comment. Basangouda Patil Yatnal went as far as to say that Kerala was suffering the consequences of "hurting Hindu sentiment".
#bjpmla
#karnatakamla
#keralafloods
#beeffestival
#MLA
#Patil
#Kerala
కేరళ వరదలపై ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలు రకాలైన వార్తలు వస్తున్నాయి. ఈ విపత్తు కాలంలో అక్కడి స్థానికులకు అండగా నిలవడం పోయి చాలామంది ఈ వరదలు ఎందుకు వచ్చాయో దానికి కారణం ఏమిటో సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. శబరిమలై ఆలయంలోకి మహిళలు ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చినందుకే ఈ సహజ విపత్తు వచ్చిందని కొందరు పోస్ట్ చేస్తే మరికొందరు మళయాళీలు గోమాంసం తింటారు కాబట్టే వరదలు ఆ రాష్ట్రాన్ని ముంచెత్తాయంటూ పలు పోస్టులు చేశారు. సామాన్య ప్రజలు ఇలా చేస్తున్నారంటే ఏదో తెలియక చేస్తున్నారులే అనుకోవచ్చు. కానీ ప్రజాప్రతినిధులే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటే అది నిజంగా దురదృష్టకరమే.

Recommended