ఓ వైపు టీఆర్ఎస్ సభకు పరుగు!: బైక్-ట్రాలీ ఢీకొని గాల్లోకి ఎగిరి...!

  • 6 years ago
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో స్వల్ప ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పైన ఉన్న యువకుడు దాని నుంచి ఎగిరి, గాల్లోనే ఓ రౌండ్ గింగిరీలు కొట్టి కిందపడ్డాడు.

ఓ వైపు టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వాహనాలు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. దీంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఔటర్ రోడ్ల పైకి రావొద్దని పోలీసులు, తెరాస కార్యకర్తలు తెలిపారు.

Recommended