ఎపి ప్రజలకు రాహుల్ హామీ, జైట్లీ-మోడీలపై సంచలన ఆరోపణలు...!

  • 6 years ago
Most Indian men don't see women as equals, this attitude needs to change. I for one believe that women are as capable as men, and a woman can do anything than a man can do: Congress President Rahul Gandhi during interaction with students in Andhra Pradesh's Kurnool
#Narendramodi
#rahulgandhi
#bjp
#ycp
#congress
#chandrababu
#arunjaitly
#telugudesam
#specialstatus


కాంగ్రెస్ పార్టీకి ఏపీతో మంచి అనుబంధం ఉందని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. కర్నూలులో నిర్వహించిన సత్యమేవ జయతే సభలో ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని గుర్తు చేశారు. కానీ అయిదేళ్లు కాదు... పదేళ్లు ఇవ్వాలని బీజేపీ కొట్లాడిందని చెప్పారు. కానీ మోడీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఏపీకి సాయం చేయలేదన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయకుండా మోడీ మోసం చేశారన్నారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏపీకి హోదా ఇస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పైనే తొలి సంతసం చేస్తామన్నారు.

Recommended