మళ్ళీ రిపీట్ అవ్వుద్ది.. హిందూ రక్షాదళ్ సంచలన ప్రకటన!! || Oneindia Telugu
జేఎన్యూలో విద్యార్థులపై దాడి చేసింది తామేనంటూ భూపేంద్ర తోమర్ అలియాస్ పింకీ చౌదరి సంచలన ప్రకటన చేశారు. జేఎన్యూ క్యాంపస్లో సంఘ విద్రోహ,హిందూ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నందుకే క్యాంపస్లోకి హిందూ రక్షా దళ్ కార్యకర్తలు చొరబడి దాడి చేసినట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేశారు.
#JNUIssue
#ABVP
#JNUSU
#HinduRakshaDal
#AisheGhosh
#జేఎన్యూఎస్యూ
#PinkiChoudhary
#JawaharlalNehruUniversity