టీడీపీ ముఖ్యనేత నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు స్పష్టం చేసారు. లెక్కల ప్రకారం టీడీపీ - జనసేన కలిస్తే 150 నుంచి 160 సీట్లు వస్తాయని రామానాయుడు చెప్పుకొచ్చారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 100 -110 సీట్లు వస్తాయని లెక్కలు కట్టారు.