భార‌త్‌లో విడుదలైన Hero Xpulse 4V Rally Edition | ధర & వివరాలు

  • 2 years ago
భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, దేశీయ మార్కెట్లో హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ. 1.52 లక్షలు. కంపెనీ ఈ మోటార్‌సైకిల్ ను పరిమిత సంఖ్యలో మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. కొత్త Xpulse 200 4V ర్యాలీ ఎడిషన్ బుకింగ్‌లు జూన్ 22 మధ్యాహ్నం అనగా ఈ రోజు నుంచి కంపెనీ యొక్క eShop ప్లాట్‌ఫారమ్‌లో ప్రారంభమై జూన్ 29 వరకు కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

#HeroMotoCorp #HeroXpulse4VRallyEdition #HeroXpulse4VRallyEditionLaunched

Recommended