రైల్వే ప్రాజెక్టులతో ఓట్లు రావని జగన్ పట్టించుకోలే
Pemmasani Chandrasekhar Review With Railway Authorities: గుంటూరు జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ఫ్లైఓవర్లపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. గత ఐదు సంవత్సరాల పాలనలో రైల్వే ప్రాజెక్టులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆరోపించారు. రైల్వే ప్రాజెక్టులతో ఓట్లు రావని జగన్ పట్టించుకోలేదని పెమ్మసాని విమర్శించారు