ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైఎస్సార్సీపీకి

  • last month
Five YCP Corporators joined Janasena Party : ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలో ఆ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. సాధారణ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వం ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలనుకుంటోంది. మరోవైపు ఎన్నికలలో దారుణ ఓటమి చూసిన వైఎస్సార్సీపీ కూడా ఈ ఎమ్మెల్సీ స్థానానికి కైవసం చేసుకుని రాజకీయంగా ఉరట పొందాలని చూస్తోంది.

Category

🗞
News
Transcript
00:00♪♪♪
00:10♪♪♪
00:20♪♪♪
00:30♪♪♪
00:40♪♪♪
00:50♪♪♪
01:00♪♪♪
01:10♪♪♪
01:20♪♪♪
01:30♪♪♪
01:40♪♪♪
01:50♪♪♪
02:00♪♪
02:10♪♪
02:20♪♪
02:30♪♪
02:40♪♪
02:50♪♪
03:00♪♪

Recommended