''పెద్దాపూర్' ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది - ఇక నుంచి గురుకులాలపై ప్రత్యేక దృష్టి

  • last month
DY CM Bhatti visits Peddapur Gurukul School : జగిత్యాల జిల్లాలో ఉన్న పెద్దాపూర్​ గురుకుల పాఠశాలను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందర్శించి తనిఖీ చేశారు. గురుకులంలో ఇటీవల మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులను భట్టి పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు గురుకులాన్ని భట్టి విక్రమార్క సందర్శించడంపై బీఆర్ఎస్​ నేత కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Category

🗞
News
Transcript
00:00Music
00:50Music
01:02Music

Recommended