మహబూబాబాద్ జిల్లాలో 30వేల ఎకరాల్లో పంట నష్టం : సీఎం రేవంత్

  • 2 weeks ago
CM Revanth Mahabubabad District Tour Today : భారీ వర్షాలు, వరదల వల్ల సర్వం కోల్పోయిన ప్రజలకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఇవాళ (సెప్టెంబరు 3వ తేదీ) ఉదయం మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించారు.

Category

🗞
News
Transcript
00:00Oh

Recommended