అత్యధిక సభ్యత్వ నమోదు చేయించిన వారికే పదవులు : జేపీ నడ్డా

  • yesterday
JP Nadda Review On BJP Memberships : అత్యధిక సభ్యత్వ నమోదు చేసిన వారికే పార్టీ పదవులు దక్కుతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా పార్టీశ్రేణులకు స్పష్టం చేశారు. బీజేపీ సభ్యత్వ నమోదుపై ఆ పార్టీ నాయకులతో జేపీ నడ్డా సమీక్షించారు. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకోగా లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేయాలని దిశానిర్దేశం చేశారు.

Category

🗞
News

Recommended