CM REVANTH REDDY INVITE BRC LEADERS FOR OPEN DEBEAT ON PROJECTS
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. అధికారం కోల్పోయిన వారు ప్రతీది అడ్డుకోవాలని చూస్తారని మండిపడ్డారు. వాళ్లంతా అధికారులు, మంత్రుల ముసుగులో దోచుకున్న బందిపోటు దొంగలని.. అలాంటి బందిపోటు దొంగలు మూసీ ప్రక్షాళన అడ్డుకోవాలని చూస్తున్నారని విరమర్శించారు. ఇది మూసీ సుందరీకరణ కాదని.. మూసీ ప్రక్షాళన అని రేవంత్ స్పష్టం చేశారు.
#cmrevanthreddy
#telanganacm#brs
#kcr#ktr
#irrigationprojects#telanganacongress
#tpcc
#revanthreddypressmeet
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. అధికారం కోల్పోయిన వారు ప్రతీది అడ్డుకోవాలని చూస్తారని మండిపడ్డారు. వాళ్లంతా అధికారులు, మంత్రుల ముసుగులో దోచుకున్న బందిపోటు దొంగలని.. అలాంటి బందిపోటు దొంగలు మూసీ ప్రక్షాళన అడ్డుకోవాలని చూస్తున్నారని విరమర్శించారు. ఇది మూసీ సుందరీకరణ కాదని.. మూసీ ప్రక్షాళన అని రేవంత్ స్పష్టం చేశారు.
#cmrevanthreddy
#telanganacm#brs
#kcr#ktr
#irrigationprojects#telanganacongress
#tpcc
#revanthreddypressmeet
Category
🗞
NewsRecommended
Mutyalamma Temple Incident పై అర్చకులతో ముఖాముఖి... దాడులపై కన్నీరు | Oneindia Telugu
Oneindia Telugu
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసిన గ్రూప్-1 అభ్యర్థులు | Oneindia Telugu
Oneindia Telugu