TTD Additional EO pressmeet on Boy Death at Tirumala Annadana Satram : తిరుమలలో ఈనెల 22న మంజునాథ అనే బాలుడు అన్నప్రసాద కేంద్రంలో కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆ బాలుడు చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. చిన్నారి మృతి పై టీటీడీ అదనపు ఈవో స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ బాలుడు మంజునాథ్ మృతి దురదృష్టకరమని అన్నారు. బాలుడి మృతికి సంబంధించి సీసీ కెమెరాలు పరిశీలించామని తెలిపారు. ర్యాంప్పై పరిగెత్తుతూ బాలుడు కిందపడ్డాడని అతడికి ఇదివరకే గుండె సంబంధిత చికిత్స జరిగిందిని వివరించారు.
Category
🗞
News