• 5 hours ago
CRDA Focus on Iconic Towers : రాజధాని అమరావతి నిర్మాణంలో పాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి ఐకానిక్‌ టవర్ల పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఐదు టవర్ల పనులను ఐదేళ్ల తర్వాత పునఃప్రారంభించేందుకు సీఆర్​డీఏ కసరత్తు మొదలుపెట్టింది. వీటి పునాదుల్లో నిలిచిన 0.06 టీఎంసీల నీటిని అధికారులు గత నెలలో తోడేయించారు. ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పూర్తిగా బయటపడింది. దీంతో మరోసారి ఐఐటీ మద్రాసు సివిల్‌ ఇంజినీరింగ్‌ నిపుణులతో పరీక్షలు చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Category

🗞
News

Recommended