• 3 days ago
CM Chandrababu Review Meeting On RTGS And People Perception : రాష్ట్ర ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆర్టీజీఎస్​ (RTGS), పీపుల్స్ పర్సెప్షన్‌పై సమీక్షించారు. వాట్సప్‌ గవర్నెన్స్‌పై ప్రజ‌ల్లో ఇంకా కొంత అవ‌గాహ‌న త‌క్కువ‌గా ఉంద‌న్న సీఎం గ్రామ స‌చివాల‌య సిబ్బంది ద్వారా అవ‌గాహ‌న పెంచేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని నిర్దేశించారు.

Category

🗞
News

Recommended