Skip to playerSkip to main contentSkip to footer
  • 3/28/2025
Devadula Project Pipeline Leak : హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్ మండలం సాయి పేట గ్రామంలో దేవాదుల ప్రాజెక్టు పైప్​లైన్ లీకైంది. దీంతో నీరు భారీ ఎత్తున ఎగిసి పడుతుంది. నీరు వృథాగా పోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పైప్​లైన్ ధర్మసాగర్ పంపు హౌస్ నుంచి గండిరామారం రిజర్వాయర్​కు వెళ్తుంది.

Category

🗞
News

Recommended