CM Chandrababu on Annadata Sukhibhava Scheme : అన్నదాతా సుఖీభవ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. కడపలో మే 27, 28, 29 తేదీల్లో మహానాడు జరగనున్నందున ఈ నెల 18 నాటికే అన్ని కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీలు వేస్తామన్నారు. ప్రధాని చేతుల మీదుగా రాజధాని రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమం విజయవంతమైన వేళ దేశం, ప్రపంచం దృష్టి అమరావతి మీదకు మళ్లిందన్నారు.
Category
🗞
NewsTranscript
00:00સીયમ ચંરપાબુ નાયડો એંપીલુ એમીલુ પાર્ટિ કાર્ય વર્ગંતો તેલી કાર્યવર્ગંતો તેલી કાર્ય�
00:30મીગરેણ વિત્વરળો ભર્તી ચેસ્થામની છેપ�ેરુ પદવુલ પાંપકાલ્લો સામાજિકન્યાયં પાર્ટિ સ્�
01:00એપિની પુનં નીર્મિસ્થામની પ્રધાની તાનુ પવંકળ્લીયાં હામી હામી હામી હામી હામી હામીચ્ય�
01:30ની ઓજકવર્ગાલ્લોનુ અલાંટ વી એર્પટ ચેસથામનારુ એપી લોનુ ગુજરાત મોડલ અમુરી ચેસથામની ચાં�