చంద్రబాబు కారణంకాదు, భక్తుల పిచ్చివల్లే !

  • 6 years ago
Justice Somayajulu Commission report before Andhra Pradesh Assembly on Godavari Pushkaralu on Wednesday.
#GodavariPushkaralu
#AndhraPradesh
#JusticeSomayajuluCommission
#chandrababu
#tdp


ఏపీ శాసన సభ ముందుకు జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదిక వచ్చింది. మూడేళ్ల క్రితం జరిగిన గోదావరి పుష్కరాలలో దాదాపు ముప్పై మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మృతికి గల కారణాలపై విచారణ జరిపిన జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదికను సమర్పించింది. దీనిని మంత్రి పితాని సత్యనారాయణ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2015 జూలై 15వ తేదీన గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింది. ఏకసభ్య కమిషన్ పలుమార్లు బహిరంగ విచారణ చేపట్టింది. సుదీర్ఘ విచారణ అనంతరం నివేదికను సమర్పించింది. పుష్కర దుర్ఘటనకు ముఖ్యమంత్రి కారణం కాదని కమిషన్ అభిప్రాయపడింది.

Category

🗞
News

Recommended