వచ్చిన వారంతా ఓట్లేయరని తెలుసు, 2019లో మార్పు తీసుకొస్తా : పవన్ కళ్యాణ్

  • 6 years ago
JanaSena Chief Pawan Kalyan meeting with Auto Drivers Association in Eluru.
#JanaSena
#ChiefPawanKalyan
#chandrababu
#naralokesh
#kcr


సామన్యులకు జరుగుతున్న అన్యాయంపై సుదీర్ఘ పోరాటం చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో మార్పు తీసుకొస్తా.. అందుకే మధ్య తరగతివారికి ఉపయోగకరంగా మ్యానిఫెస్టో సిద్దం చేశానని పవన్ అన్నారు.
మంగళవారం పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మాట్లాడుతూ... ‘సామాన్య జనానికి సరైన న్యాయం జరక్కపోవడం, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని జనసేన పార్టీ పెట్టనన్నారు. రాజకీయాలంటే సుదీర్గమైన పోరాటమని తెలుసు. నాదగ్గరికి వచ్చిన వారంతా ఓట్లు వేస్తారని అనుకోను' అని అన్నారు.

Category

🗞
News

Recommended