జట్టును గెలిపించిన ఆ ఇద్దరు, ధోనీ తడాఖా మరోసారి, || MS Dhoni Super Innings

  • 5 years ago
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. భారత మాజీ కెప్టెన్ ధోనీ వీరోచిత బ్యాటింగ్, బౌలర్ చాహెల్ అద్భుతమైన బౌలింగ్ స్పెల్ కారణంగా ఆస్ట్రేలియా తలవంచక తప్పలేదు. ఫలితంగా మెల్‍బోర్న్ వన్డే మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. #Dhoni #MSDhoni #INDvAUS

Recommended