ఎలక్ట్రిక్ కార్ల డెలివరీ వాయిదా వేసిన మహీంద్రా

  • 4 years ago

భారతీయ మార్కెట్లో బాగా ప్రసిద్ధి చెందిన మహీంద్రా కరోనావైరస్ పై పోరాడుతున్న ప్రభుత్వానికి భారీగా విరాళాలను అందించి భాగస్వామ్యం కుదుర్చుకుంది. మహీంద్రా కంపెనీ 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన తమ ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించింది.
డెలివరీ ప్రస్తుతం వాయిదా పడింది.

Recommended