భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ ప్రొడక్షన్ హబ్

  • 4 years ago
మారుతి సుజుకి దేశీయ మార్కెట్ కోసం జిమ్మీ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ ఎస్‌యూవీకి ఐదు డోర్ల వెర్షన్‌ను అభివృద్ధి చేయాలని కంపెనీ చూస్తోంది.

భారతదేశాన్ని జిమ్మీ ఎస్‌యూవీ యొక్క ప్రత్యేకమైన తయారీ కేంద్రంగా మార్చాలని కంపెనీ ఆలోచిస్తోంది. స్థానికంగా 2022-23 నాటికి
ఇది 3-డోర్ మరియు 5-డోర్ల జిమ్నీ మోడళ్లను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Recommended