లోకేశ్ ప్రజా దర్భార్ అదుర్స్
ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని తక్షణ కర్తవ్యంగా పరిష్కరించే దిశగా మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు మంచి ప్రజాదరణ లభిస్తోంది. ఈ తరహా కార్యక్రమాలు ప్రతీ జిల్లాలోనూ నిర్వహించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.