'గనుల వేలానికి పార్లమెంట్​లో మద్దతు తెలిపిన బీఆర్ఎస్ - ఇప్పుడు ఆరోపణలు చేస్తుంది

  • 2 months ago
BJP MP Raghunandan Rao Comments on Coal Mines Auction : మెదక్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బొగ్గు గనుల వేలానికి సంబంధించి ఆరోపణలపై ఆయన స్పందించారు. మైనింగ్​కు సంబంధించి పార్లమెంట్​లో చేసిన చట్ట సవరణకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని రఘునందన్ రావు హామీ ఇచ్చారు.

Recommended