'గొర్రెల పంపిణీలో అక్రమాలపై స్పందించిన ఈడీ - పేపర్ లీక్​లపై ఎందుకు స్పందించడం లేదు'

  • 2 months ago
BRS leader Vinod Kumar accused BJP : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పరీక్షల్లో లీక్​లు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. లీక్​లన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచే జరుగుతున్నాయని వెల్లడించారు. గొర్రెల పంపిణీపై స్పందించిన ఈడీ, పేపర్ లీక్​లపై ఎందుకు స్పందించడం లేదని వినోద్ కుమార్ ప్రశ్నించారు.

Recommended