చిత్తూరు 'పెద్దారెడ్డి' లీల

  • 2 months ago
YSRCP Leader 982 Acres Land Grabbing in Chittoor District : ఒకటీ రెండూ కాదు 982 ఎకరాల ప్రభుత్వ భూములను వైఎస్సార్సీపీ నాయకులు దోచుకున్నారు. మొత్తంగా వాటి విలువ రూ. 100 కోట్లకు పైగానే ఉంటుంది. రెవెన్యూ దస్త్రాల్లో అనాధీనం (ప్రభుత్వ భూములు) పేరుతో భూములను పట్టా భూములుగా అధికారులు మార్చారు.

Recommended