ఎన్నికలతో సంబంధం లేకుండా ముందుకెళ్లే పార్టీ బీజేపీ

  • last month
Central Minister Kishan Reddy Fires on Congress : ఎన్ని రోజులు బీజేపీ, ఎన్డీఏ అధికారంలో ఉంటుందో అప్పటివరకు ఉగ్రవాదం అరికట్టబడుతుందని, మళ్లీ కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే పాకిస్థాన్, ఐఎస్​ఐ ఉగ్రవాదాలు ఉద్ధృతమవుతాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్​ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో అవినీతి పెరుగుతుందని, కుటుంబ పాలన పెరుగుతుందని, లైసెనస్​ రాజ్​, పైరవీరాజ్​ వస్తుందని ధ్వజమెత్తారు. సోమాజిగూడలోని జయ గార్డెన్​లో నిర్వహించిన సికింద్రాబాద్​ సెంట్రల్ జిల్లా కార్యకర్తల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Recommended