మాకు న్యాయం చేయండి - టీడీపీ కార్యాలయానికి 'క్యూ'

  • 3 months ago
Public Grievance held at TDP Central Office in Mangalagiri : తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్​ను నిర్వహించారు. ఇందులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్​తో కలిసి రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన అర్జీలను స్వీకరించారు. బాధితుల నుంచి వచ్చిన వినతులన్నీంటిని సంబంధిత అధికారులకు పంపించి సత్వర పరిష్కారం చూపుతామని అర్జీదారులకు నాయకులు హామీ ఇచ్చారు.

Category

🗞
News

Recommended