డ్రగ్స్ అనర్థాలపై విద్యార్థిదశలో అవగాహన కల్పించాలి

  • last month
Awareness Program for Students on Drugs Use: విద్యార్థి దశలోనే డ్రగ్స్ వినియోగంపై జరిగే అనర్థాలపై అవగాహన కల్పించక పోవడం దురదృష్టకరమని మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణంలో మంత్రి సవిత సమక్షంలో వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అవగాహన సదస్సు వల్ల తెలుసుకున్న అంశాలపై మంత్రి ఆరా తీశారు.

Recommended