మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి నోటీసులు!

  • last month
Raghu Rama krishna Raju Complaint Leads to Case : రఘురామకృష్ణరాజును సీఐడీ వేధించిన కేసులో విచారణ కొనసాగుతోంది. రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసి కొట్టారని గుంటూరు నగరంపాలెం పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిందితులుగా ఉన్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురికి నోటీసులు పంపి విచారణకు పిలిచేందుకు రంగం సిద్ధమవుతోంది.

Category

🗞
News
Transcript
00:00
00:05
00:10
00:15
00:20
00:25
00:30
00:35
00:40
00:45
00:50
00:55
01:00
01:05
01:10
01:15
01:20
01:25
01:30
01:35

Recommended