నియామకాల పేరుతో వర్సిటీల్లో వైఎస్సార్సీపీ దోపిడీ

  • 2 days ago
Non Teaching Staff Posts Sold in Universities in the Five Years Rule of YSRCP : వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో వర్సిటీల్లోని బోధనేతర సిబ్బంది పోస్టులను పప్పు బెల్లాల్లా విక్రయించారు. ఒక్కో పోస్టును 3 నుంచి 7 లక్షలకు అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. యోగి వేమన వర్సిటీలో 191 పోస్టులను వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫారసు లేఖల ద్వారా భర్తీ చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ నియామకాలపై విచారణ జరపాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కు సహ దరఖాస్తుదారుడు ఫిర్యాదు చేశారు.

Category

🗞
News

Recommended