గుంటూరు మిర్చీ యార్డులో వైఎస్సార్సీపీ అక్రమాలు

  • 2 days ago
YSRCP Corruption in Guntur Mirchi Yard : ఆసియాలోనే అతి పెద్దదిగా పేరున్న గుంటూరు మిర్చి యార్డును కొందరు వైఎస్సార్సీపీ నేతలు, ఆ పార్టీ విధేయ అధికారులు అవినీతి వైరస్‌లా పట్టి పీడిస్తున్నారు. మార్కెట్‌ సెస్‌, జీఎస్​టీ, 'జీరో', కటింగ్‌, బిల్‌ టు బిల్‌ రూపాల్లో యార్డు ఆదాయానికి రూ. 700 కోట్ల రూపాయలకు పైగా గండి కొట్టారు. అందులో అధికారులు, సిబ్బంది కలిసి రూ. 150 కోట్ల వరకు దండుకున్నట్లు విజిలెన్స్‌ విచారణలో వెలుగు చూసింది.

Category

🗞
News

Recommended