'సీఎం పదే పదే అబద్ధాలు చెబుతున్నారు'- రాష్ట్రం అప్పుల పాలైందన్న రేవంత్‌ వ్యాఖ్యలపై హరీశ్​రావు ఆగ్రహం ​

  • 2 days ago
Harish Rao on Cm Revanth Reddy : రాష్ట్రం అప్పుల పాలైందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్​లో బీఆర్​ఎస్​ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ఏర్పడగా సీఎం రేవంత్ పదే పదే అబద్ధాలు చెబుతున్నారన్నారని ఆరోపించారు.

Category

🗞
News

Recommended