'వైఎస్సార్సీపీ నేతలు చేసిన తప్పును ఒప్పుకోవాలి'
Chittoor District MLAs on Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థ ప్రక్షాళనతో నిజాలు వెలుగులోకి వచ్చాయన్నారు. తప్పు సమర్థించుకోవడానికి వైఎస్సార్సీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారన్నారు. భగవంతుడి ప్రసాదాన్ని అపవిత్రం చేసి, టీడీడీ పవిత్రతను దెబ్బతీసేందుకు యత్నించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
Category
🗞
News