44 అక్రమ నిర్మాణాల నేలమట్టం - 8 ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం : హైడ్రా ప్రకటన -

  • 2 days ago
HYDRA On Demolitions Of Illegal Constructions : ప్రభుత్వ స్థలాలు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నివాసాల కోసం నిర్మించుకున్న భవనాలను కాకుండా వ్యాపారం కోసం నిర్మించిన వాటిని మాత్రమే కూల్చివేస్తున్నట్లు హైడ్రా స్పష్టం చేసింది. ఇవాళ మూడు చోట్ల 44 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది. కూకట్​పల్లి నల్ల చెరువులో 4 ఎకరాలు, అమీన్​పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో ఎకరం, పటేల్​గూడలో 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణ చెర నుంచి విడిపించినట్లు హైడ్రా తెలిపింది.

Category

🗞
News

Recommended