టీటీడీ ప్రక్షాళన జరగాల్సిన సమయం ఆసన్నమైంది

  • 2 days ago
Nadendla Manohar on Tirumala Laddu : టీటీడీ విషయంలో వైఎస్సార్సీపీ సర్కార్ అహంకారంతో వ్యవహరించిందని మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు టీటీడీ టికెట్లు అమ్ముకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రసాదంపై పెట్టలేదని ఆరోపించారు. ఐదేళ్లుగా నాణ్యత లేని లడ్డూలు తయారుచేశారని నాదెండ్ల మండిపడ్డారు.

Category

🗞
News

Recommended