ఘనంగా శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనులు ఉత్సవం

  • 4 days ago
Tirumala Brahmotsavam 2024 : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శ్రీవారి సేనాధిపతి అయిన విశ్వక్సేనుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తర్వాత మాడవీధుల్లో విశ్వక్సేనులు వారు మాడవీధుల్లో విహరించారు. రేపు సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మీనలగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు.

Category

🗞
News
Transcript
00:00Thank you very much.

Recommended