Govt provides Rs 5 lakh medical cover per year to 10 crore families said union finance minister Arun jaitley in budget speech on Thursday.
న్యూఢిల్లీ: ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రధాన్యత ఇచ్చింది. ప్రతి మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వైద్య, ఆరోగ్యంపై కేంద్రీకరించనున్నట్టు ప్రకటించారు. కొత్తగా పది కోట్ల మందికి ఐదు లక్షల మేరకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి ఏటా మెడికల్ ఇన్సూరెన్స్ ను అందించనున్నట్టు జైట్లీ ప్రకటించారు.
న్యూఢిల్లీ: ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రధాన్యత ఇచ్చింది. ప్రతి మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వైద్య, ఆరోగ్యంపై కేంద్రీకరించనున్నట్టు ప్రకటించారు. కొత్తగా పది కోట్ల మందికి ఐదు లక్షల మేరకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి ఏటా మెడికల్ ఇన్సూరెన్స్ ను అందించనున్నట్టు జైట్లీ ప్రకటించారు.
Category
🗞
News