DEEKSHA NEWS బాధిత కుటుంబికులను పరామర్శించిన..కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామారావు పటేల్.

  • 2 years ago
కోలూర్ లో బాధిత కుటుంబికులను పరామర్శించిన

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామారావు పటేల్

తానూర్ మండలంలోని కోలూర్ గ్రామంలో మంగళవారం బాధిత కుటుంబికులను నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పవార్ రామారావు పటేల్ పరామర్శించారు,గ్రామానికి చెందిన గోవింద్ రావు పటేల్ తల్లీ ఇటీవల ఆనారోగ్యం తో మృతి చెందగా బాధిత కుటుంబా సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు,అదే గ్రామానికి చెందిన సట్వాజీ గుండె పోటుతో,
ప్రకాష్ పటేల్ ఆనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు,ఆయన వేంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శివాజీ రావు పటేల్, సోసైటీ డైరెక్టర్ పుండలిక్,
యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు ఎల్లప్ప,కోలూర్ మాజి సర్పంచ్ మాధవరావు పటేల్, నాయకులు సురేష్ పటేల్,
బి.మాధవరావు,గంగేష్,
శ్రీనివాస్ గౌడ్,తదితరులు ఉన్నారు.

Category

🗞
News

Recommended