నవంబర్ 5 న భౌద్ధ దమ్మా మేళా చలో నాందేడ్ .

  • 2 years ago
నవంబర్ 5 న భౌద్ధ దమ్మా మేళా చలో నాందేడ్ .
భారతీయ భౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో నవంబర్ 5 న శనివారం మధ్యాహ్నం 12 గంటలకు వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కొత్త మొండ మైదానం నాందేడ్ లో నిర్వహించే భౌద్ధ ధమ్మ సమ్మేళనం కార్యక్రమాని నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ పరిధిలోని ముదోల్, నియోజకవర్గంలోని కుబీర్ , కుంటల, ముదోల్ , బాసర , లోకేశ్వరం , తానుర్ , భైంసా మండలాలకు చెందిన భౌద్ధ ఉపాసిక , ఉపాసకులు , వంచిత్ బహుజన ఆగాడి పదాదికారులు అంబేడ్కర్ వాదులు, అధిక సంఖ్య లో విచ్చేసి విజయవంతం చేయాలని బిఎస్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గడ్పాలే ప్రభాకర్ పిలుపునిచ్చారు.
ఇట్టి కార్యక్రమానికి భారతీయ భౌద్ధ మహాసభ, వంచిత్ బహుజన ఆగాడి జాతీయ అధ్యక్షులు బహుజన హృదయ చక్రవర్తి బాల సాహెబ్ ప్రకాష్ అంబేద్కర్, భీమ్ రావు అంబేడ్కర్లు హాజరౌతున్నట్లు ఆయన తెలిపారు.అనంతరం సభ కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ భౌద్ధ మహాసభ రాష్ట్ర ఉపాద్యక్షులు డబ్ల్యు నారాయన్ , విబీఐ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జాడే గంగాధర్, దిలీప్ కధం, చంద్రే లక్ష్మణ్, సుభాష్ కాంబ్లే తదితరులు పాల్గొన్నారు.

Category

🗞
News

Recommended