అర్హులందరికీ త్వరలోనే రేషన్‌కార్డులు, పింఛన్లు - మంత్రి పొంగులేటి

  • 6 days ago
Minister Ponguleti on Crop Loans : మూడేళ్లలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం, త్వరలోనే రేషన్‌కార్డులు, పింఛన్లు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.