కేంద్ర ప్రయోజిత పథకాలపై పునఃసమీక్ష చేయాలని కోరాం

  • 2 months ago
State Finance Minister Bhatti Attend in Union Budget Preparatory Meeting : కేంద్రప్రభుత్వం సెస్‌ సర్‌ఛార్జీల రూపంలో పన్నులు సేకరించడం వల్ల, రాష్ట్రాలు నష్టపోతున్నాయని కేంద్ర బడ్జెట్​ సన్నాహక సమావేశంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్​ విధించే సర్‌ఛార్జీలు, సెస్‌లను పదిశాతం మించకుండా చూడాలని కోరానన్నారు. బడ్జెట్‌ ప్రవేశంపెట్టేందుకు నికర రుణపరిమితి ముందే ప్రకటించాలని కోరినట్లు మీడియా వేదికగా వివరించారు.

Recommended