సమస్య పరిష్కారంపై లోకేశ్​కు కృతజ్ఞతలు తెలిపిన మహిళ

  • last month
Minister Nara Lokesh Praja Darbar: యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సమస్యను పరిష్కరించిన మంత్రి నారా లోకేశ్‌కు ఏలూరు మహిళ కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి రాగానే ఇంటిని కబ్జా నుంచి విడిపిస్తానంటూ అప్పట్లో లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఉండవల్లిలో 19వ రోజు ప్రజాదర్బార్‌ జోరు వానలోనూ కొనసాగింది. ప్రజల విన్నపాలపై ప్రతి వారం సమీక్ష చేపట్టాలని అర్జీలు ఎంతమేరకు పరిష్కారమయ్యాయో ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

Recommended