వైఎస్సార్సీపీ భూఅక్రమాలపై సిటింగ్‌ జడ్జితో విచారణ

  • last month
గత వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన భూముల దందాపై హైకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో భూ దందాలు ఎక్కువగా జరిగాయి. ఈ క్రమంలోనే మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ దస్త్రాల దగ్ధంలో కుట్రకోణం బయటపడింది. వైఎస్సార్సీపీ వారే దీని వెనుక ఉన్నట్లు తేలడంతో కూటమి ప్రభుత్వం గట్టి చర్యలకు సిద్ధమవుతోంది.

Recommended