హాస్టల్ నుంచి పరారైన విద్యార్థులు - ఎందుకంటే?
Students Escape from Hostel in Palnadu District: పల్నాడు జిల్లాలోని ఓ హాస్ట్ల్లో పదో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. పదో తరగతి విద్యార్థులంతా ఒక్క సారిగా హాస్టల్ నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. అందులో 27 మందిని సిబ్బంది పట్టుకోగా, మరో 40 మంది పాఠశాల ప్రహరీ గోడ దూకి సమీపంలోని కొండలపైకి వెళ్లారు. ఉపాధ్యాయుల సమాచారంతో, పరారైన విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు.
Category
🗞
News