రైల్వే ప్రయాణికులే టార్గెట్

  • 2 days ago
Sri Sathya Sai District Railway Police Arrest Theft Gang in Trains : ఇటీవల రైళ్లలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. రైల్వే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నా దుండగులు చాకచక్యంగా చోరీలకు పాల్పడుతుండటం గమనార్హం. తాజాగా ఇలాంటి ఘటనే శ్రీ సత్యసాయి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్లను టార్గెట్ చేసుకుని వారికి కూల్ ​డ్రింక్​లలో మత్తుమందు కలిపి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను రైల్వే పోలీసులు పట్టుకున్నారు.

Category

🗞
News

Recommended