కూటమి ప్రభుత్వంపైనే కోటి ఆశలు
Srisailam Project Solve Their Victims Problems : ఏళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగడం లేదని శ్రీశైలం బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అప్పటి టీడీపీ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సర్వం త్యాగం చేశారు. ఆ ఉద్యోగాల కోసం ఏళ్లుగా శ్రీశైలం బాధితులు ఏళ్లు తరబడి ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో జాబితా సిద్ధం చేసి బాధితులను ఊరించి ఊసురుమనిపించింది. కూటమి సర్కార్ అయిన ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేసుకుంటున్నారు.
Category
🗞
News