అందుబాటులోకి 33 ఎలక్ట్రిక్‌ సూపర్ లగ్జరీ బస్సులు - తొలి విడతలో కరీంనగర్‌ టూ జేబీఎస్

  • 9 hours ago
Ponnam Prabhakar Started New Electric Buses : కరీంనగర్‌కు కేటాయించిన 74 బస్సుల్లో 33 విద్యుత్‌ సూపర్​ లగ్జరీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. తొలి విడతలో ఈ బస్సులను కరీంనగర్‌ నుంచి జేబీఎస్‌ వరకు నడపనున్నారు.

Category

🗞
News

Recommended