'బడుగుల గొంతులను నీ బుల్డోజర్లు ఆపలేవు' - తన కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ కేటీఆర్​ ట్వీట్​

  • last week
KTR and Harish Rao on CM Revanth : బడుగుల గొంతులను నీ బుల్డోజర్లు ఆపలేవని, పిల్లి కూతలకు భయపడే వాడెవ్వడూ లేడిక్కడ అని మాజీమంత్రి కేటీఆర్​ సీఎం రేవంత్​ను ఉద్దేశిస్తూ అన్నారు. ఇవాళ తన కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఎక్స్​ వేదికగా కేటీఆర్​ ట్వీట్​ చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల మీద దాడుల అంటూ మాజీమంత్రి హరీశ్​రావు సైతం ఎక్స్​ వేదికగా కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Category

🗞
News
Transcript
00:30Go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go, go
01:00Thanks for watching.

Recommended